Home » Ahmedabad
రివేంజ్ తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు 8 సార్లు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన ఆసిస్ ఐదు సార్లు విజేతగా నిలిచింది. భారత్ రెండు సార్లు విశ్వవిజేతగా గెలిచింది.
వరల్డ్ కప్ మనదే అంటున్నారు విక్టరీ వెంకటేష్. భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే తుదిపోరు చూడటానికి అహ్మదాబాద్ వెళ్తున్నట్లు చెప్పారు. వరల్డ్ కప్ ఫైనల్స్ గురించి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వెంటనే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని ఘటనా స్థలంలో ఉన్న అధికారి తెలిపారు.
క్రికెట్ మైదానంలో ఆట తీరుతో అందర్నీ ఆకట్టుకోవడమే కాదు.. మైదానం బయట తను చేసిన మంచి పనితో అందరి మనసుల్ని దోచుకున్నాడు ఆ క్రికెటర్.. ఇంతకీ అతనేం చేశాడు?
దీపావళికి వివిధ కొత్త రకాల మిఠాయిలు మార్కెట్లోకి వస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారు పొరతో తయారు చేసిన స్వర్ణ ముద్ర స్వీటుకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది.....
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూడడానికి నరేంద్ర మోదీ స్టేడియానికి వెళ్లిందట. అయితే అక్కడ తన గోల్డ్ ఐ ఫోన్ పోయిందట.
ఇటీవల హైదరాబాద్లో జరిగిన మ్యాచులో తమకు బాగా మద్దతు లభించిందని చెప్పాడు. అలాగే...
ప్రపంచ కప్-2023లో ప్రేక్షకులు శనివారం అసలు సిసలైన మ్యాచును చూడబోతున్నారు.
వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటికే భారత్ జట్టు ఆస్ట్రేలియా, ఆప్గానిస్థాన్ జట్లతో మ్యాచ్ లు ఆడింది. ఈ రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్ లలో ఓపెనర్ గిల్ అందుబాటులో లేడు. డెంగీ జ్వరం కారణంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు.
భారత్ వేదికగా జరుగుతున్నవన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అంటే వచ్చే కిక్కే వేరు. ఈ రెండు జట్లు మైదానంలో తలపడుతుంటే చేసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే..