Home » Ahmedabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గుజరాత్, కేరళ సహా 14 రాష్ట్రాల్లోని 116 లోక్సభ స్థానాలకు మంగళవారం (ఏప్రిల్ 23,2019) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ లోన
అహ్మదాబాద్: ప్రపంచవ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరాన్నంటున్నాయి. భారతదేశంలో కూడా ఈ హోలీ వేడుకల్ని ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో రసాయినాలతో చేసిన కృత్రిమ రంగుల జోలికి వెళ్లకుండా సహజమైన రంగులతో హోలీ కేళీలో 10వేల మందికి పైగా పరవశించ�
ప్రజల ఓటే వారి చేతుల్లోని ఆయుధమన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలిగా మొట్టమొదటిసారిగా మంగళవారం(మార్చి-12,2019) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైట్ అ
అహ్మదాబాద్ : ఈ రోజుల్లో నిజాయితీపరులు ఉండటం చాలా కష్టం. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్న రోజులివి. కాసుల కోసం సొంతవారి ప్రాణాలు తీసే మనుషులు
అప్పుడే పెళ్లైంది. పెళ్లి తంతు పూర్తికాగానే.. గ్రాండ్ గా వెడ్డింగ్ పార్టీ అరెంజ్ చేశారు. ఇంకా పెళ్లి పందిరి తీయనేలేదు. వచ్చిన చుట్టాలు పోనే పోలేదు. పెళ్లికి వచ్చిన అతిథులంతా వధువరులకు విషెస్ చెబుతున్నారు.