Home » Ahmedabad
బీకేసీ నుంచి థానే వరకు 21 కి.మీ పొడవు ఉన్న అండర్సీ టన్నెల్ తొలి దశ టన్నెలింగ్ పనులు నిన్నటితో పూర్తయ్యాయి.
ఇన్స్ట్రాగ్రామ్లో రాగేశ్వరి ఓ వీడియో రూపంలో మాట్లాడుతూ... విమాన ప్రమాదం తర్వాత చాలామంది తమ కుటుంబ సభ్యులతో మళ్లీ కలుస్తున్నారని అన్నారు.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఈనెల 12న ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
ఈ విమానంలో మొత్తం ఎనిమిది ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతిచెందిన విషయం తెలిసిందే.. అయితే, ఆయన మరణంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది..
విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్. అతనికి 40ఏళ్లు. విమానంలోని 11ఎ సీటులో కూర్చొన్న అతను..
ఆ తర్వాత కొన్ని క్షణాలకే విమానాశ్రయ సమీపంలో ప్రమాదం సంభవించింది.
గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనతో విమానానికి తీవ్రంగా నిప్పంటుకుని భారీ మంటలు ఎగి
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ఇండియాకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది.
మూడుసార్లు ఆఖరి మెట్టుమీద తడబడిన ఆర్సీబీ.. ఎట్టకేలకు తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.