ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో ఊహించని వివాదం చెలరేగింది. ఈ మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీని చూసిన కొందరు అభిమానులు జై శ్రీరామ్ అంటూ అరిచారు.
నరేంద్రమోదీ ఫొటోతో తయారు చేసిన ఒక ఫొటో ఫ్రేంని మోదీకి ఇచ్చారు జయ్ షా. అది కూడా నరేంద్రమోదీ స్టేడియంలో నరేంద్రమోదీకి ఆయన ప్రతిమతోనే బహుమతి ఇవ్వడం గమనార్హం. కాగా, ఈ ఫొటో మీద విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఫొటోను షేర్ చే
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉద్యోగుల క్రికెట్ టోర్నీ జరుగుతుంది. శనివారం రాజ్కోట్ - సూరత్ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సురేంద్రనగర్ జిల్లా పంచాయతీకి చెందిన జీఎస్టీ ఉద్యోగి వసంత్ రాథోడ్ పాల్గొన్నారు. రాథోడ�
ఈ రోజు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి టీ20 మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియంలలో ఇదీ ఒకటి.
ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీతోపాటు పలువురు రాజకీయ నేతలు, క్రికెటర్లు, క్రీడాకారులు అభినందించారు. దేశానికి ప్రపంచ
ఈ పండుగను గుజరాత్ రాష్ట్రంలో ఉత్తరాయణం పేరుతో జరుపుకుంటారు. మకరలోకి సూర్యుడు ప్రభవించే మొదటి రోజుగా గుజరాతీలు ఈ పండుగ చేసుకుంటారు. అంతే కాకుండా ఈ రోజును అంతర్జాతీయ పతంగుల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఉదయమే పూజలు చేసి, వెంటనే ఇళ్లపైకి ఎక్�
సైనికుల కోసం..3D హౌస్ నిర్మించింది ఇండియన్ ఆర్మీ. ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లా..తాపీ మేస్త్రీలు అవసరం లేదు.. జస్ట్.. ఇంటి స్థలం ఒక్కటి చాలు.. కాంక్రీట్ మిక్సర్తో.. అందమైన కలల సౌధాన్ని.. కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు అంటోందీ కొత్త టెక్నాలజీ.. �
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని ఒక పోలింగ్ స్టేషన్లో ఆయన తన ఓటు వేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం గాంధీనగర్లోని తన తల్లి హీరాబెన్ మోదీ వద్దకు వెళ్లారు. కొద్దిసేపు తల్లితో మోదీ ముచ్చటించారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు.
విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా ఏడు సిక్సర్లు కొట్టి అరుదైన రికార్డు నెలకొల్పాడు. అహ్మదాబాద్లో మోదీ స్టేడియం ఈ రికార్డుకు వేదికైంది.