Home » Ahmedabad
ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు మరికొన్ని గంటలు సమయం మాత్రమే మిగిలి ఉంది. సోమవారం(ఫిబ్రవరి-24,2020)మధ్యాహ్యాం అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కొన్ని గంటలపాటు కొనసాగనుంది. అహ్మదాబాద్ లో రోడ్ షో తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి కొత్తగా నిర్మించిన
కుటుంబ సమేతంగా సోమవారం(ఫిబ్రవరి-24,2020)గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కేవలం కేవలం నాలు గంటలు మాత్రమే కొనసాగుతుందని అధికార వర్గాలు తలిపాయి. అయితే అహ్మదాబాద్ పర్య�
అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం ట్రంప్ ఇండియా రానున్నారు. పర్యటన సందర్భంగా ట్రంప్ సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నార
డొనాల్డ్ ట్రంప్.. అసలే ఆయన అమెరికా అధ్యక్షుడు.. రాకరాక భారత్ వస్తున్నాడు. ఏర్పాట్లు మాములుగా ఉంటే సరిపోదుగా.. అదిరిపోవాలి. ట్రంప్ దృష్టిని ఆకర్షించేలా ఉండాలి. అందుకే ట్రంప్ పర్యటనకు ముందే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ట్రంప్ పర్యటించే రోడ్ల�
ట్రంప్ టూర్పై ఉగ్ర దళాలు కన్నేశాయా..? భారీగా విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నాయా..? ఔనంటూ.. సమాధానంగా హెచ్చరికలు జారీ చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ.
ఫిబ్రవరి-24,2020న అగ్రరాజ్యం అధ్యక్షుడు సతీసమేతంగా ఢిల్లీలో అడుగుపెట్టనున్నాడు. రెండు రోజులపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతలో పర్యటించనున్నారు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొట్ట మొదటి భారత పర్యటన. సెనేట్లో తనకు వ్యతిరేకంగా ప్�
భారతదేశంలో మతసామరస్యం ఎన్నో సందర్భాలలో కనువిందు చేసింది. అటువంటి మరో అరుదైన అద్భుతమైన ఘటనకు గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరం వేదికయ్యింది. గంగాజమునా తెహజీబ్ సంస్కృతికి ప్రతీకగా హిందూ, ముస్లిములు భాయ్ భాయ్ అంటూ ఒకే వేదికపై ఒకటీ రెండూ కాదు ఏకంగ�
హౌడీ మోడీ ఈవెంట్ రికార్డు బద్దలు కొట్టేందుకు కెంచో ట్రంప్ అంటూ ప్రధానమంత్రి మోదీ రెడీ అయిపోయారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24న భారత పర్యటనకు రానున్న నేపధ్యంలో కెమ్ చో ట్రంప్ పేరుతో ఓ భారీ ఈవెంట్ సిద్దం చేస్తున్నారు.. గుజరాత
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. కోసం ప్రధాని మోడీ ఒక స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారట. ఈ విషయాన్ని ట్రంప్ వైట్ హౌజ్లో బహిరంగంగా వెల్లడించారు. తన మిత్రుడు మోడీ దాదాపు 1.25లక్షల మందిని నా ప్రసంగం వినేందుకు అహ్మదాబాద్ స్డేడియం సిద్ధం చే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజులు భారత్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 23 నుంచి అహ్మదాబాద్లో జరుగబోయే ఇండియన్ వెర్షన్ ప్రధాని నరేంద్ర మోడీ ‘హౌడీ మోడీ’ షోలో ట్రంప్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్, ఢిల్లీ, అగ్రా ప్రాంతాల�