Home » Ahmedabad
Borrowing Fraud in Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)కు అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వేల కోట్లు ఎగ్గొట్టినట్లుగా బ్యాంకు ప్రకటించింది. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు రూ.వేల కోట్లు ఈ బ్యాంకుకు ఎగ్గొట్టిన తర్వాత లేటెస్ట్�
wearing masks : మాస్క్ ధరించకుండా బయటకు వచ్చినందుకు 4 నెలల్లో 17 లక్షల 39 వేల 809 మందికి జరిమాన విధించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో కంపల్సరి మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పలు సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సైక్లింగ్ ఈవ
Call Girl : మహిళపై ఆగ్రహంతో ఆమెకు సంబంధించిన ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. Call Girl అంటూ పోస్టు చేయడంతో..ఆమెకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి. విసిగివేసారిన ఆమె..పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని సైబర
అన్నను హత్య చేశారనే నేరంతో.. అతడి ఇద్దరు సోదరులను పోలీసుల అరెస్ట్ చేశారు. కోర్టు వాళ్లకు శిక్ష విధించింది. చనిపోయిన వ్యక్తికి ఫిబ్రవరిలో దహన సంస్కారాలు కూడా నిర్వహించారు. అన్నదమ్ములిద్దరూ జైలు జీవితం గడుపుతున్నారు. చనిపోయాడనుకున్న వ్యక్తి
గుజరాత్ లోని అహ్మాదాబాద్ పోలీసులు ఇటీవల ఒక మహిళను ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది ఆ మహిళ. అహమదాబాద్ లోని మనేక్ బాగ్ ప్రాంతంలో నివసించే ప్రమోద్ పటేల్ (43) కింజల్ పటేల్(25) అనే
డయాబెటిక్ తో బాధపడుతున్న వ్యక్తి షుగర్ తో బాధపడుతూ బంగాళదుంప కూర వద్దన్నాడు. అంతే బ్యాట్ పట్టుకుని చితకబాదింది భార్య. అతని హెల్త్ కండిషన్ కు సెట్ అవదని డాక్టర్ బంగాళదుంప కూర తినకూడదని సూచించాడు. అయినా వినకుండా వేధిస్తుందని పోలీస్ స్టేషన్ క�
వేరే వాళ్లతో తనకు అక్రమ సంబంధం ఉందని రాసివ్వమని అత్తమామలు వేధిస్తున్నారని ఓ కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుజరాత్ , అహ్మదాబాద్ లోని బాపు నగర్ లో చోటు చేసుకుంది. రాజస్దాన్ లోని ఉదయ్ పూర్ లో నివసించే భూపేష్, కిరణ్ ఆర్ద్వి దంపతులకు 14 �
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత ఇలాఖా గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. 8 మంది సజీవ దహనమయ్యారు. అహ్మదాబాద్ లోని నవరంగ పూర్ శ్రేయ్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచ�
ట్యూషన్ కోసం ఇంటికి వచ్చిన విద్యార్ధిపై అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్ లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న 21 ఏళ్ల ట్యూటర్ వద్ద ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 12 ఏళ్ళ విద్యార్ధి చేరాడు. లాక్ డౌన్ కారణంగా
నేనున్నాను..కార్మికులకు అండగా అంటున్నాడు Sonu Sood. కరోనా సమయంలో కార్మికులకు అండగా నిలుస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో సహాయం చేసేందుకు నడుం బిగించాడు. సినిమాల్లో విలన్ పాత్ర పోషించిన ఈ నటుడు..నిజ జీవితంలో హీరో అనిపించుకుంటున్నాడు. సేవలను మరి�