Home » Ahmedabad
అహ్మదాబాద్-ముంబైల మధ్య తేజస్ ఎక్స్ ప్రెస్ రైలును ఇవాళ(జనవరి-17,2020)కేంద్రమంత్రి పియూష్ గోయల్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు
ఉల్లిపాయలు..దేశాలకు దేశాల్నే వణింకించేశాయి. అత్యంతధికంగా ధరలతో ప్రజల జేబులు గుల్ల చేసేశాయి. ఉల్లి వార్తలతో సోషల్ మీడియాలు హల్ చల్ చేశాయి. ఈ క్రమంలో సంక్రాంతికి సందడి చేసే పంతంగుల్లో ఉల్లి పంతంగులకు భటే డిమాండ్ పెరిగింది. గుజరాత్ లో రాష్ట్
పుట్టిన బిడ్డకు అమ్మపాలు అమృతంతో సమానం. భారతదేశంలో ప్రతీ ఏటా ఏడు లక్షలకు పైగా శిశు మరణలు సంభవిస్తున్నాయి. ప్రతీ వెయ్యి శిశు మరణాల్లోను 29 శాతం శిశువులు తక్కువ బరువుతో పుట్టటం వల్లే చనిపోతున్నారు. ఇటువంటివారికి తల్లిపాలు సమృద్ధి లభించకప
బాలీవుడ్ నటి పాయల్ రోహత్గిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెహ్రూ ఫ్యామిలీపై అభ్యంతరకరంగా వీడియో పోస్టు చేసిందనే ఆరోపణలపై అరెస్టు చేశారు. 2019, డిసెంబర్ 15వ తేదీ ఆదివారం ఉదయం రాజస్థాన్కు చెందిన దర్యాప్తు బృందం సభ్యులు ముంబై వెళ్లారు. నేర
స్టార్ హోటల్ కు వెళితే నక్షత్రాలు హోటల్ లో కనిపించవు..బిల్లు కట్టేటప్పుడు కష్టమర్ కు కచ్చితంగా కనిపిస్తాయి. అటువంటి సందర్భం దాదాపు స్టార్ హోటల్ కు వెళ్లినవారికి తెలుస్తునే ఉంటుంది. ఇప్పుడు తాజాగా..కేవలం మూడు కోడి గుడ్లకు రూ. 100 రూ.200లు కాదు ఏకం�
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఓ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన అహ్మదాబాద్ రైల్వేస్టేషన్లో సోమవారం చోటు చేసుకుంది.
గుజరాత్ లోని అహ్మదాబాద్ అమ్రాయివాడి ప్రాంతంలో గురువారం (సెప్టెంబర్ 5,2019)న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యల్ని చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్ష
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అహ్మదాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని షాహపూర్ హిందీ స్కూల్ లో అద్వానీ ఓటేశారు. కాగా 2014 ఎన్నిక�
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని రైసన్లోని ఓ పోలింగ్ బూత్లో ఆమె ఓటేశారు. ప్రధాని మోడీ తల్లి ఆశ్వీర్వాదం తీసుకున్న్ అనంతరం రనిప్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన అన�
బీజేపీ చీఫ్ అమిత్ షా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.అహ్మదాబాద్ లోని నరన్ పుర సబ్ జోనల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్ లో మంగళవారం(ఏప్రిల్-23,2019)ఉదయం అమిత్ షా తన ఓటు వేశారు.అమిత్ షా భార్య సోనాల్ షా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ ల�