Home » AIADMK controversy
తమిళనాడు అన్నాడీఎంకే లో పళనిస్వామి వర్సెస్ పన్నీరు సెల్వం వర్గీయుల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. అన్నాడీఎంకేను పూర్తిస్థాయిలో హస్తగతం చేసుకొనేందుకు ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారు. తాజాగా మద్రాస్ హైకోర్టులో పళని స్వామికి అనుకూలంగా తీర్ప�
స్టే విధించాలని సన్నీరు సెల్వం వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టులో పళనీస్వామి వర్గం విజయం సాధించింది. అన్నాడీఎంకేలో మరోసారి రచ్చ రచ్చ చెలరేగింది. పళని, పన్నీర్ వర్గాల మధ్య జరిగింది. రెండు వర్గాల బల ప్రదర్శనకు కేరాఫ్ గా