Home » AICC And TPCC
తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు నేతృత్వంలో రాజ్ భవన్ ముట్టడి యత్నం జరిగింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండడంతో ఈ చింతన్ శిబిర్ సీఎల్పీ అధ్వర్యంలో జరుగుతుందని షబ్బీర్ అలీ అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తినబాట పట్టారు. ఏఐసీసీ పిలుపుమేరకు.. కాంగ్రెస్ ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీకి రావాల్సిందిగా 13 మంది నేతలను హైకమాండ్ ఆదేశించింది.