Home » aid to India
భారత్లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఆస్పత్రులకు ప్రాణవాయువు కొరత తీవ్రంగా వేధిస్తోంది.