Home » aidmk
నటి గౌతమి 25 ఏళ్లుగా బీజేపీ పార్టీలో ఉన్నారు.
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీరు వల్లనే ఇరు పార్టీల పొత్తు తెగిపోయినట్లు కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ.. చాలా కాలంగా ఇరు పార్టీల మధ్య అంతటి సఖ్యత లేదు. దీంతో ఇరు పార్టీల స్నేహం ఎట్టకేలకు పటాపంచలైంది.
ఈలోగా తనను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా అంగీకరించాలంటూ ఈపీఎస్ మరోమారు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు పెట్టుకున్నారు. తన పార్టీ పదవికి ఎన్నికల సంఘం అంగీకారం లభిస్తే కర్ణాటకలో పోటీ చేయనున్న అభ్యర్థికి బీఫారం జారీ చేయడంలో ఎలాంటి అడ్డ
కొన్ని సంవత్సరాలుగా బీజేపీ కోసం పని చేశాను. నాకు పార్టీలో ఎలాంటి పదవి కావాలని నేనెప్పుడూ ఆశ పడలేదు. ఆ విషయం పార్టీలో ఉన్నవారికి కూడా బాగా తెలుసు. కానీ కొద్ది రోజులుగా పార్టీలో కొనసాగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. అందుకే నేను పార్టీని వ�
డీఎంకే తమిళనాడులో అధికారం చేపట్టి మూడు నెలలు గడుస్తుంది. ముఖ్యమంత్రిగా స్టాలిన్ మూడు నెలల్లోనే తన పనితీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా కట్టడికి స్టాలిన్ తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలు, గత ప్రభుత్వ పథకాల కొనసాగింపుతో ప్రతిప
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిప
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఫలితాల సరళిని గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ�
దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి.
దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి.