aids control society

    రాష్ట్రంలో పెరుగుతున్న ఎయిడ్స్ మరణాలు : ఏడాదిలో 4,250 మంది బలి

    February 22, 2020 / 02:13 AM IST

    దేశవ్యాప్తంగా ఎయిడ్స్‌ వ్యాధి బారిన పడి మరణించే వారి సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం 2018–19లో దేశవ్యాప్తంగా 51,911 మంది చనిపోగా, 20

10TV Telugu News