Home » AIG Hospital in Gachibowli
గచ్చిబౌలీలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను, తమిళనాడు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించారు.
సినీ ప్రముఖుడు మరొకరు కరోనా బారినపడ్డారు. నటుడు పోసాని కృష్ణమురళికి కరోనా సోకింది. పోసానితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు తెలిసింది.