-
Home » AIIMS CHIEF
AIIMS CHIEF
AIIMS Chief: బూస్టర్ డోస్ అప్పుడే.. వారికే ప్రయారిటీ!
భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో కోవిడ్ వ్యాక్సిన్ బలంగా పనిచేస్తుంది.
Vaccine: రెండు డోస్ల వ్యాక్సిన్ సరిపోదు.. బూస్టర్ కూడా అవసరమే
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) అధిపతి డాక్టర్ రణదీప్ గులేరియా వ్యాక్సిన్కు సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. దేశంలో కరోనా కొత్త రకాలు బయటకు వస్తున్నాయని, ఈ సందర్భంలో మనకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా అవసరమ�
Covid Vaccine For Kids : పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే స్కూల్స్ తెరవచ్చు
కొవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడిందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.
Covaxin For Children : రెండేళ్లకు పైగా పిల్లల్లో సెప్టెంబర్ నాటికి కొవాగ్జిన్ టీకా: ఎయిమ్స్ చీఫ్
సెప్టెంబరు నాటికి రెండేళ్లు పైబడిన పిల్లలకు కొవాగ్జిన్ అందిస్తామని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఫేజ్ 2/3 ట్రయల్స్ పూర్తయిన తర్వాత పిల్లల కోసం కొవాక్సిన్ డేటా సెప్టెంబర్ నాటికి లభిస్తుందని తెలిపారు.
Third Wave: మరో 2నెలల్లో ఇండియాకు థర్డ్ వేవ్ పొంచి ఉందంటోన్న ఎయిమ్స్ చీఫ్
కొవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం మరో 6 నుంచి 8 వారాల్లో పొంచి ఉందని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా అంటున్నారు. ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. వారాల తరబడి విధించిన ప్రక్రియను అన్ లాక్ చేయడంతో ...
Audit Covid Deaths : కరోనా మరణాలపై డెత్ ఆడిట్ తప్పనిసరి : రణదీప్ గులేరియా
దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత రావాలంటే తప్పనిసరిగా కొవిడ్ మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా అన్నారు.
AIIMS : బ్లాక్ ఫంగస్పై ఏయిమ్స్ డైరెక్టర్ హెచ్చరికలు
Black Fungus : బ్లాక్ ఫంగస్పై ఏయిమ్స్ డైరెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫంగస్ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ తో చాలా మంది చనిపోతున్నారని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. మ్యూకోర్మైకోసిస్ బ్లాక్ ఫంగస్ నేల, గాలి, ఆహారంలో కనిపిస్తుందన్నారు. �
భారత్ లో కరోనా మూడో దశ రాబోతుంది..సంపూర్ణ లాక్ డౌనే ఏకైక మార్గం
కరోనా రెండో దశ విజృంభణతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది.
AIIMS Chief : 10 శాతం పాజిటివ్ ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందే – ఎయిమ్స్
కనీసం పది శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందేనని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్ దీప్ గులేరియా స్పష్టం చేశారు.
భారత్ బయోటెక్ వ్యాక్సిన్” కోవాగ్జిన్” బ్యాకప్ మాత్రమే : ఎయిమ్స్ చీఫ్
AIIMS Chief భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ప్రస్తుతానికి ఓ బ్యాకప్ లాగానే ఉంటుందని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI)ఆదివారం క�