-
Home » AIIMS CHIEF
AIIMS CHIEF
AIIMS Chief: బూస్టర్ డోస్ అప్పుడే.. వారికే ప్రయారిటీ!
October 24, 2021 / 08:08 AM ISTభారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో కోవిడ్ వ్యాక్సిన్ బలంగా పనిచేస్తుంది.
Vaccine: రెండు డోస్ల వ్యాక్సిన్ సరిపోదు.. బూస్టర్ కూడా అవసరమే
July 25, 2021 / 10:19 AM ISTఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) అధిపతి డాక్టర్ రణదీప్ గులేరియా వ్యాక్సిన్కు సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. దేశంలో కరోనా కొత్త రకాలు బయటకు వస్తున్నాయని, ఈ సందర్భంలో మనకు…
Covid Vaccine For Kids : పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే స్కూల్స్ తెరవచ్చు
June 27, 2021 / 06:22 PM ISTకొవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడిందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.
Covaxin For Children : రెండేళ్లకు పైగా పిల్లల్లో సెప్టెంబర్ నాటికి కొవాగ్జిన్ టీకా: ఎయిమ్స్ చీఫ్
June 22, 2021 / 09:56 PM ISTసెప్టెంబరు నాటికి రెండేళ్లు పైబడిన పిల్లలకు కొవాగ్జిన్ అందిస్తామని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఫేజ్ 2/3 ట్రయల్స్ పూర్తయిన తర్వాత పిల్లల కోసం కొవాక్సిన్ డేటా సెప్టెంబర్ నాటికి…
Third Wave: మరో 2నెలల్లో ఇండియాకు థర్డ్ వేవ్ పొంచి ఉందంటోన్న ఎయిమ్స్ చీఫ్
June 19, 2021 / 03:20 PM ISTకొవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం మరో 6 నుంచి 8 వారాల్లో పొంచి ఉందని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా అంటున్నారు. ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. వారాల తరబడి…
Audit Covid Deaths : కరోనా మరణాలపై డెత్ ఆడిట్ తప్పనిసరి : రణదీప్ గులేరియా
June 12, 2021 / 09:34 PM ISTదేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత రావాలంటే తప్పనిసరిగా కొవిడ్ మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా అన్నారు.
AIIMS : బ్లాక్ ఫంగస్పై ఏయిమ్స్ డైరెక్టర్ హెచ్చరికలు
May 15, 2021 / 06:32 PM ISTBlack Fungus : బ్లాక్ ఫంగస్పై ఏయిమ్స్ డైరెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫంగస్ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ తో చాలా మంది చనిపోతున్నారని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. మ్యూకోర్మైకోసిస్ బ్లాక్ ఫంగస్…
భారత్ లో కరోనా మూడో దశ రాబోతుంది..సంపూర్ణ లాక్ డౌనే ఏకైక మార్గం
May 4, 2021 / 05:47 PM ISTకరోనా రెండో దశ విజృంభణతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది.
AIIMS Chief : 10 శాతం పాజిటివ్ ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందే – ఎయిమ్స్
April 25, 2021 / 10:58 AM ISTకనీసం పది శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందేనని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్ దీప్ గులేరియా స్పష్టం చేశారు.
భారత్ బయోటెక్ వ్యాక్సిన్” కోవాగ్జిన్” బ్యాకప్ మాత్రమే : ఎయిమ్స్ చీఫ్
January 3, 2021 / 04:37 PM ISTAIIMS Chief భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ప్రస్తుతానికి ఓ బ్యాకప్ లాగానే ఉంటుందని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు. డ్రగ్స్ కంట్రోలర్…