Home » AIIMS CHIEF
భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో కోవిడ్ వ్యాక్సిన్ బలంగా పనిచేస్తుంది.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) అధిపతి డాక్టర్ రణదీప్ గులేరియా వ్యాక్సిన్కు సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. దేశంలో కరోనా కొత్త రకాలు బయటకు వస్తున్నాయని, ఈ సందర్భంలో మనకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా అవసరమ�
కొవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడిందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.
సెప్టెంబరు నాటికి రెండేళ్లు పైబడిన పిల్లలకు కొవాగ్జిన్ అందిస్తామని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఫేజ్ 2/3 ట్రయల్స్ పూర్తయిన తర్వాత పిల్లల కోసం కొవాక్సిన్ డేటా సెప్టెంబర్ నాటికి లభిస్తుందని తెలిపారు.
కొవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం మరో 6 నుంచి 8 వారాల్లో పొంచి ఉందని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా అంటున్నారు. ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. వారాల తరబడి విధించిన ప్రక్రియను అన్ లాక్ చేయడంతో ...
దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత రావాలంటే తప్పనిసరిగా కొవిడ్ మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా అన్నారు.
Black Fungus : బ్లాక్ ఫంగస్పై ఏయిమ్స్ డైరెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫంగస్ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ తో చాలా మంది చనిపోతున్నారని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. మ్యూకోర్మైకోసిస్ బ్లాక్ ఫంగస్ నేల, గాలి, ఆహారంలో కనిపిస్తుందన్నారు. �
కరోనా రెండో దశ విజృంభణతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది.
కనీసం పది శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందేనని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్ దీప్ గులేరియా స్పష్టం చేశారు.
AIIMS Chief భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ప్రస్తుతానికి ఓ బ్యాకప్ లాగానే ఉంటుందని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI)ఆదివారం క�