Home » AIIMS Director Randeep Guleria
కాలుష్యం..కరోనా రెండూ శ్వాసపైనే ప్రభావం చూపిస్తాయి. ప్రాణాలు తీసేస్తాయి. అందుకే కాలుష్యానికి తోడు కరోనా ప్రాణాలు తీయటానికి పొంచి ఉందని నిపుణఉలు హెచ్చరిస్తున్నారు.
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. జనాలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరగడం ఆందోళనను
కరోనా మహమ్మారిలో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని.. వాటి కట్టడికి బూస్టర్ డోసులు అవసరం పడతాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా చాలామందిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతున్న సమయంలో కొత్త వే�
కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న ఆధారాలు ఏమీ లేవని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
Black Fungus : బ్లాక్ ఫంగస్పై ఏయిమ్స్ డైరెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫంగస్ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ తో చాలా మంది చనిపోతున్నారని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. మ్యూకోర్మైకోసిస్ బ్లాక్ ఫంగస్ నేల, గాలి, ఆహారంలో కనిపిస్తుందన్నారు. �
CT scan : సిటీ స్కాన్తో క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని ఎయిమ్స్ చీఫ్ గులేరియా ఎయిమ్స్ డాక్టర్ రణదీప్ గులేరియా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన సిటీ స్కాన్ అవసరం లేదని చెప్పారు. కోవిడ్ లక్షణాలు లేని వారికి సిట�