Home » AIIMS Doctor
దేశంలో కరోనా రక్కసి కోరలు సాచింది.. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఒకవైపు వైద్యులు, సిబ్బంది కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. 24 గంటల పాటు కరోనా బాధితుల కోసమే పనిచేస్తున్నారు. ఈ క్రమంలో
కరోనా భూతం ఎవరినీ వదడంలేదు. ముఖ్యంగా కరోనా బాధితులకు ట్రీట్మెంటే చేసే డాక్టర్లుకు కూడా ఈ వ్యాధి సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని AIIMS హాస్పిటల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంత
దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. ఇద్దరు తెలుగు డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీగా మారింది. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన