Home » AIMIM Leader
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఆయన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.. తన సోదరుడిని ర్యాలీలో మాట్లాడకుండా ఎందుకు అడ్డుకున్నారో దానిపై విచారణ చేపట్టాలని ఈసీని డిమాండ్ చేశారు.
తాము హిందువులను పెళ్లి చేసుకుని సామాజిక స్థాయిని పెంచడానికి ప్రయత్నిస్తే.. వారు మాత్రం తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. వాస్తవానికి ముఘల్ రాజుల ముందు గులాము చేసిన వారే నేడు తమను బెదిరిస్తున్నారని అలీ అన్నారు. ‘‘832 ఏళ్లు మేము మిమ�
ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు నిర్మించే మెట్రో రైల్ కారిడార్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు ఏఐఎమ్ఐఎమ్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ. ఈ ప్రాజెక్టు ఆలస్యంపై ఆయన మెట్రో రైల్ ఎండీతో చర్చించారు.