Air India Chairman

    Air India: ఎయిరిండియా కొత్త ఛైర్మన్‌గా చంద్రశేఖరన్

    March 14, 2022 / 06:02 PM IST

    ఎయిరిండియాకు కొత్త ఛైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ ను తీసుకుంటున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. సోమవారం అతని అపాయింట్మెంట్ ను కన్ఫామ్ చేస్తూ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

10TV Telugu News