Home » air india
కొత్త యజమాని...సంస్థను నడపడం అంత సులువు ఏమీ కాదని, విమానాలను పునరుద్ధరించాలంటే..చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందన్నారు.
కేంద్రం అమ్మేసింది... టాటా కొనేసింది... మరి మా సంగతేంటి అంటున్న ఎయిరిండియా ఉద్యోగులు
ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకున్న టాటా గ్రూప్ కి కొత్త చిక్కు వచ్చి పడిందా? ఎయిర్ ఇండియా ఉద్యోగుల సెటిల్మెంట్, క్వార్టర్ల వ్యవహారం తలనొప్పిగా మారిందా? ఎయిర్ ఇండియా ఉద్యోగులు
వెల్_కం బ్యాక్ ఎయిర్ ఇండియా_ రతన్ టాటా ట్వీట్
ఎయిర్ ఇండియా సంస్థ టాటా సన్స్ పరమైంది. భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్ధ- ఎయిరిండియాను విక్రయించేందుకు గత ఏడాది డిసెంబర్లో బిడ్లను ఆహ్వానించింది.
ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బయట ఎయిరిండియా ఎయిర్క్రాఫ్ట్ ఓ బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోయింది. గురుగ్రామ్-ఢిల్లీ హైవే మీద భారీ వాహనంలో ట్రాన్స్పోర్ట్ జరుగుతుండగా ఘటన జరిగింది.
అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాని 68 ఏళ్ల తర్వాత ఆ సంస్థ అసలు యజమాని టాటా గ్రూప్ చేతికి వెళ్లింనట్లుగా వచ్చిన వార్తలను ఖండించింది కేంద్రప్రభుత్వం.
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కొలిక్కి వచ్చింది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థను టాటా సన్స్ దక్కించుకుంది. పెట్టుబడుల ఉపసంహరణలో కేంద్రం ఆ సంస్థలో 100శాతం వాటాలను అమ్మేసింది.
ఎయిర్ ఇండియాకు మంచి భవిష్యత్
ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గ్రూప్ వశమైంది. టాటా గ్రూపు చేతిలోకి పూర్తిస్థాయిలో ఎయిర్ ఇండియా వెళ్లనుంది. స్పైస్ జెట్పై టాటా గెలిచింది.