Home » air india
భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సర్వర్ డౌన్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ఇండియా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో
ఢిల్లీ ఎయిర్ పోర్టులో కలకలం రేగింది. ఎయిరిండియా బోయింగ్ 777 విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న లోపాలను సరి చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విమానంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిం
ఢిల్లీ : రైల్వే, విమానయాన మంత్రిత్వ శాఖలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా బోర్డింగ్ పాస్ లు, రైల్వే టికెట్లపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోలను ఇంకా ఎందుకు తొలగించలేదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రె
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా దేశభక్తిని పెంపొందించేలా ఆదేశాలు జారీ చేసింది. విమాన సిబ్బంది చేసే ప్రతి ప్రకటన తర్వాత ‘జై హింద్’ అనే నినాదం వాడి ప్రకటనను ముగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఎయిర�
భారత్లోని ఎయిర్పోర్టులన్నింటిలో హై అలర్ట్ విధించారు. ఎయిరిండియా విమానం హైజాక్ చేయనున్నారనే బెదిరింపు వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్ఎఫ్ దళాలు
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు హైజాక్ బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్టు శనివారం (ఫిబ్రవరి 23, 20419) ఫోన్ కాల్ వచ్చింది.
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ దేశీయ విమానాయన సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పిస్తున్నాయి. విమాన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లతో ఊరిస్తున్నాయి. ప్రముఖ దేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్లాష్ సేల్ ప్రకటించింది.
ఢిల్లీ: రిపబ్లికే డే ను పురస్కరించుకుని విమానయాన సంస్థలు ఆఫర్లతో ముంచెత్తాయి. విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా రిపబ్లిక్ డేను పురస్కరించుకుని బంపర్ ఆఫర్ ఇచ్చింది. చౌకగా విమాన ప్రయాణం చేసే అవకాశం �