Home » air india
దేశీయ విమానయన సంస్థ ఎయిర్ ఇండియాకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో విదేశాల్లో అవసరమైన రిలీఫ్ మెటేరియల్స్, మెడికల్ ఎక్విప్ మెంట్ తో పాటు దేశంలో చిక్కుకున్న విదేశీయులను తరలించేందుకు ప్రత్యే
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎయిరో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు ఇటలీ, దక్షిణ కొరియా, కువైట్ వెళ్లే విమానాలు రద్దు చేసింది.
చైనాలో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి రానున్నారు. వారి కోసం ఎయిర్ ఇండియా విమానం సిద్ధం చేశారు. కరోనా వైరస్(coronavirus) విభృంభణ తర్వాత చైనాలోని
ఎయిరిండియా ప్రైవేటీకరణ చేస్తామని అందులో వాటాలు అమ్ముతామని చెప్పిన కేంద్రం మొత్తంగా అమ్మేయాలని డిసైడ్ అయింది. ఈ మేర 100శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఎవరైనా ఉన్నారా అంటూ మోడీ ప్రభుత్వం ఆశగా ఎదురుచూస్తుంది. దీనిపై విమర్శలకు సొంత పార్టీ ఎంపీయ�
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ సంస్థలకు అరువుపై టికెట్లను నిలిపివేసింది.
కొంచెంకొంచెంగా వాటాలు అమ్మేస్తున్న ఎయిరిండియా వంద శాతం ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమైపోయింది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ గురువారం వెల్లడించారు. రూ.50వేల కోట�
ఎయిర్ ఇండియా విమానంలో ఎలుక అలజడి సృష్టించింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే విమానంలోకి ఎలుక దూరింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన జరిగింది. విమాన సిబ్బంది క్యాబిన్లోకి ఎలుక వెళ్లడంతో 1
నెలవారీగా బిల్లులు చెల్లించకుంటే అక్టోబర్ 18వతేదీ నుంచి ఆయిల్ సరఫరాను నిలిపివేస్తామని ఎయిర్ ఇండియాను ఆయిల్ కంపెనీలు హెచ్చరించాయి. దేశంలోని ఆరు విమానాశ్రయాల్లో ఎయిర్ ఇండియాకు అక్టోబర్ 18వతేదీ నుంచి ఆయిల్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు కంపెన�
మతపరమైన భావాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకుగానూ ఎయిర్ ఇండియాకు రూ.40వేలు జరిమానా చెల్లించాల్సిందిగా పంజాబ్ కంజ్యూమర్ డిస్ ప్యూట్స్ రీడ్రెసల్ కమిషన్ (PCDRC) ఆదేశించింది.
భారత విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరో కష్టం వచ్చి పడింది. ఇంధన సరఫరా నిలిచిపోయింది. బకాయిలు చెల్లించని కారణంగా దేశంలోని 6 ప్రధాన ఎయిర్ పోర్టులకు