Home » air india
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ
మే చివరి నాటికి ఎయిరిండియా ప్రైవేటీకరణను పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు.
Air India Express Flight Loses Control, After Landing at gannavaram Airport, Close Shave For 63 Passengers : గన్నవరం విమానాశ్రయంలో శనివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. రన్ వే పై ల్యాండ్ అవుతున్న ఎయిర్ ఇండియా విమానం రెక్క, రన్ వే పక్కనున్న స్తంభాన్ని ఢీ కొట్టింది. 63 మంది ప్రయాణికులతో దోహ నుంచి గన్నవరం ఎయిర్
https://youtu.be/6ClTbHyU998
అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎలా ఉంటుంది. అలాంటివే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలు ఉపయోగించనున్నారు. ప్రత్యేక బోయింగ్ 777-300ER VVIP విమానాలను క్షిపణి దుర్భేద్యంగా రూపకల్పన చేశారు. ఈ విమానాలు ఆగస్టు చివరి వారంలో ర�
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ Airindia సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రి 48 మంది పైలట్లను తొలగిస్తూ..ఉత్వర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. తొలగించిన వారంతా…ఎయిర్ బస్ 320 పైలట్లు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎయిర్ ఇండియా ఛైర్మన్, మ
Kerala Plane Crash అందర్నీ కలిచివేసింది. కేరళ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. క్షేమంగా గమ్యస్థానానికి చేరాల్సి ఉండగా విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. వీరిలో పైలెట్, కో పెలెట్ కూడా ఉన్నారు. దీపక్ వసంత సాథే..విమానాలు నడపడంలో అత్
ఉద్యోగులను తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో బోర్డ్ ఆఫ్ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్లైన్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ (సీఎండీ) పనికి దూరంగా ఉంటున్న ఉద్యోగులను సెలవుపై పంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల పాటు జీతాలు ఇవ్వకు�
Air India శనివారం కీలక ప్రకటన చేసింది. దేశీయ ప్రయాణాలతో పాటు విదేశీ ప్రయాణాలకు మే 4నుంచి టిక్కెట్ బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. ‘ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సర్వీసులు ఆపేశాం. ప్రస్తుతం మే3 తర్వాత నుంచి దేశీ సర్
జనతా కర్ఫ్యూ అనంతరం దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ క్రమంలో రైళ్లు టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటే డబ్బు