air india

    ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ

    March 27, 2021 / 08:24 PM IST

    ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ

    Air India privatization : మే చివరి నాటికి ఎయిరిండియా ప్రైవేటీకరణ పూర్తి : కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌

    March 27, 2021 / 06:08 PM IST

    మే చివరి నాటికి ఎయిరిండియా ప్రైవేటీకరణను పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు.

    గన్నవరం విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం

    February 20, 2021 / 07:15 PM IST

    Air India Express Flight Loses Control, After Landing at gannavaram Airport, Close Shave For 63 Passengers : గన్నవరం విమానాశ్రయంలో శనివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. రన్ వే పై ల్యాండ్ అవుతున్న ఎయిర్ ఇండియా విమానం రెక్క, రన్ వే పక్కనున్న స్తంభాన్ని ఢీ కొట్టింది. 63 మంది ప్రయాణికులతో దోహ నుంచి గన్నవరం ఎయిర్

    ఎయిర్ ఇండియా దక్కేది ఎవరికి ?

    December 15, 2020 / 11:35 AM IST

    https://youtu.be/6ClTbHyU998

    ఆగస్టు లాస్ట్ వీక్ లో..ప్రధాని మోడీ కోసం అత్యాధునిక క్షిపణీ B-777 విమానం

    August 22, 2020 / 12:39 PM IST

    అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎలా ఉంటుంది. అలాంటివే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలు ఉపయోగించనున్నారు. ప్రత్యేక బోయింగ్ 777-300ER VVIP విమానాలను క్షిపణి దుర్భేద్యంగా రూపకల్పన చేశారు. ఈ విమానాలు ఆగస్టు చివరి వారంలో ర�

    48 మంది పైలెట్లను తొలగించిన Air India

    August 15, 2020 / 11:27 AM IST

    ప్రభుత్వరంగ విమానయాన సంస్థ Airindia సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రి 48 మంది పైలట్లను తొలగిస్తూ..ఉత్వర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. తొలగించిన వారంతా…ఎయిర్ బస్ 320 పైలట్లు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎయిర్ ఇండియా ఛైర్మన్, మ

    Kerala Plane Crash : పైలట్ కు ఎంతో అనుభవం..ఎందుకిలా జరిగింది ?

    August 8, 2020 / 07:27 AM IST

    Kerala Plane Crash అందర్నీ కలిచివేసింది. కేరళ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. క్షేమంగా గమ్యస్థానానికి చేరాల్సి ఉండగా విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. వీరిలో పైలెట్, కో పెలెట్ కూడా ఉన్నారు. దీపక్ వసంత సాథే..విమానాలు నడపడంలో అత్

    ఐదేళ్ల జీతాలు ఇవ్వకుండా సెలవిచ్చి సాగనంపేసిన ఎయిరిండియా

    July 15, 2020 / 07:56 PM IST

    ఉద్యోగులను తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో బోర్డ్ ఆఫ్ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ (సీఎండీ) పనికి దూరంగా ఉంటున్న ఉద్యోగులను సెలవుపై పంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల పాటు జీతాలు ఇవ్వకు�

    Air India రెడీ.. మే 4 తర్వాతకు టిక్కెట్ బుకింగ్స్

    April 18, 2020 / 01:34 PM IST

    Air India శనివారం కీలక ప్రకటన చేసింది. దేశీయ ప్రయాణాలతో పాటు విదేశీ ప్రయాణాలకు మే 4నుంచి టిక్కెట్ బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. ‘ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సర్వీసులు ఆపేశాం. ప్రస్తుతం మే3 తర్వాత నుంచి దేశీ సర్

    ఏప్రిల్ 15 నుంచి విమాన ప్రయాణాలు డౌటే..

    April 6, 2020 / 07:40 AM IST

    జనతా కర్ఫ్యూ అనంతరం దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ క్రమంలో రైళ్లు టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటే డబ్బు

10TV Telugu News