Home » Air pollution in India
కాలుష్యం కారణంగా దేశంలో ఢిల్లీలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఏటా ఈ నగరాల్లో దాదాపు 33వేల మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని నివేదిక తెలిపింది.
భారతీయుల ఆయుర్దాయం తగ్గిపోతోంది. వాయు కాలుష్యమే దీనికి ప్రధాన కారణమని అంటోంది కొత్త అధ్యయనం.. వాయు కాలుష్య ప్రభావం మానవ మనుగడకు ప్రాణసంకటంగా మారుతోంది.