Aircel-Maxis case

    సుప్రీంలో కార్తీ చిదంబరానికి ఊరట

    January 17, 2020 / 12:53 PM IST

    ఐఎన్ ఎక్స్ మీడియా , ఎయిర్ సెల్ మ్యాక్సిస్  మనీ  ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న కార్తీచిదంబరంకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.  సుప్రీం కోర్టులోడిపాజిట్ చేసిన 20 కోట్ల  రూపాయలను విత్ డ్రా చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

    చిదంబరానికి ఊరట…ముందస్తు బెయిల్

    September 5, 2019 / 09:35 AM IST

    ఎయిర్ సెల్  మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తికి ఊరట లభించింది. వారిద్దరికీ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో ముందస్తు బెయిల్ మంజూర�

10TV Telugu News