Home » airforce
భారత సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు లక్ష్యంగా చేసుకొని కొంతమంది మహిళా పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లు నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్లను సృష్టించారని కేంద్ర భద్రతా సంస్థలు హెచ్చరించాయి. భారత ఆర్మీ అధికారులను ఆకర్షించడానికి 14 మంది �
పాక్ ISI హనీట్రాప్లో ఎయిర్ఫోర్స్ జవాన్
అస్సలు నమ్మలేం.. చైనా బలగాలు.. బోర్డర్ నుంచి 2 కిలోమీటర్లు కాదు.. పూర్తిగా బీజింగ్ దాకా వెళ్లినా నమ్మలేం. డ్రాగన్ జిత్తులమారి వేషాల గురించి తెలిసి కూడా.. ఇండియా ఎలా నమ్ముతుంది.? జూన్ 15న.. వెనక్కి వెళ్లినట్లే వెళ్లి.. రాత్రికి రాత్రి మళ్లీ క్యాంపులు
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్కు చేరుకున్నారు. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1గంటల సమయంలో ప్రత్యేక విమానంలో చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్, మంత్రులు, ఇత�
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) లో పర్మినెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఇండియన్ ఎయిర్ ఫొర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో విభాగాల వారీగా ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ /నాన్ టెక్నికల్) పోస్టులను భర్తీ చేయన
ఢిల్లీలోని ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర 40 ఎకరాల్లో నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ ను మొదటిసారిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం(ఏప్రిల్-8,2019) సందర్శించారు.అమరవీరులైన జవాన్లకు ఈ సందర్భంగా కోవింద్ నివాళులర్పించారు.కేంద్ర రక్షణశాఖ మంత
సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. సోమవారం(ఏప్రిల్-1,2019) తెల్లవారు జామున 3 గంటలకు పాక్ కు చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలతో పాటు, ఓ భారీ డ్రోను…భారత భూభాగానికి దగ్గర్లో గగనతలంలో చక్కర్లు కొట్టినట్లు భారత రాడార్లు గుర్�
శత్రు దేశంలో ఉన్నా అధైర్యపడలేదు. శత్రువులు చుట్టుముట్టినా భయపడలేదు. ధైర్య సాహసాలతో వారిని ఎదుర్కొని రియల్ హీరో అనిపించుకున్నారు. ఆయనే భారత ఎయిర్ ఫోర్స్
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత వైమానిక దాడులతో..బీజేపీ ఇమేజ్ పెరిగిపోయిందని, ఈ పరిణామాలన్నీ కర్ణాటకలో బీజేపీ 22 లోక్ సభ సీట్లు గ
దేశీయ తయారీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో గురువారం(ఫిబ్రవరి-21,2019) ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ విహరించారు. బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ స్టేషన్ లో జరుగుతున్న ఏరో ఇండియా-2019 ప్రదర్శనలో భాగంగా మరో పైలట్ తో తేజస్ లో ప్రయాణించారు.భారత్ లో తయారైన