Home » Airtel Tariff Hike
Airtel Mobile Tariff Hike : భారతీ ఎయిర్టెల్ కూడా జియో బాటలోనే నడుస్తోంది. కొత్తగా మొబైల్ టారిఫ్ ధరలను 10-21 శాతం పెంపును ఎయిర్టెల్ ప్రకటించింది.
ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్ టెల్.. తన యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 28 రోజుల కనీస రీఛార్జ్ ప్లాన్ ధరను 57శాతం పెంచింది. గతంలో ఉన్న రూ.99 రీఛార్జ్ ప్లాన్ ను నిలిపివేసి దాన్ని రూ.155 ప్లాన్ కింద ప్రారంభించింది.