Home » Ajay Bhalla
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపానుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈరోజు సమీక్షించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిధ్దంగా ఉంచారు.
రాష్ట్ర విభజన అంశాలపై ఢిల్లీ నుండి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఎపి, తెలంగాణా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఈ రోజు తో వీడియో సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం ఉన్న కొవిడ్ మార్గదర్శకాలను ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం కేంద్ర హోంశాఖ తెలిపింది.