ముంబై టెస్టులో టీమిండియా బ్యాట్స్మెన్లను ముప్పుతిప్పలు పెట్టి, పదికి పది వికెట్లు పడగొట్టాడు అజాజ్ పటేల్.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 70 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు..