Home » Ajith Kumar
సినీ పరిశ్రమలోని సీనియర్ నటులు మరియు టెక్నీషియన్స్ స్వర్గస్తులు అవుతూ ఇండస్ట్రీని శోక సంద్రంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఇంట తీవ్ర విషాదం నెలకుంది. ఆయన తండ్రి పిఎస్ మణి 84 ఏళ్ళ వయసులో నేడు (మార్చి 24) కన్నుమూశారు.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తునివు’(తెలుగులో ‘తెగింపు’) సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్స్తో బాక్సాఫీస్ను షేక్ చేయగా, ఈ సినిమాల�
లవ్లీ హీరో 'అరవింద్ స్వామి'ని విలన్ గా మార్చేసిన సినిమా 'తనీ ఒరువన్'. అయితే అరవింద్ స్వామి కథలో బలం ఉంది అని నమ్మితేనే ఆ చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి ఒప్పుకుంటాను అని చెబుతున్నాడు. తాజాగా అలా ఒక దర్శకుడు చెప్పిన కథ అరవింద్ స్వామికి బాగా నచ్
తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ఎంటర్ టైనర్ మూవీ ‘తునివు’ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పూర్తి యాక్షన్ కథతో వస్తున్న తునివు చిత్రాన్ని దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించగా, ఈ సిన�
తమిళ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘తునివు’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని సంక్రాంతి కానుకగా రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప�
హీరోయిన్ త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి ఇటీవలే 20 ఏళ్ళు పూర్తీ చేసుకుంది. ఈ భామ తాజాగా నటిస్తున్న 'రాంగి' సినిమా ప్రమోషన్స్లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతుంది. ఇలా ఒక ఇంటర్వ్యూలో 'అజిత్-విజయ్'లో నెంబర్ వన్ ఎవరన్నది తెలియజేసింది.
కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ కుమార్ హీరోగా బోనీ కపూర్ నిర్మాణంలో దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించిన సినిమా ‘వలిమై’..
తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన రీసెంట్ మూవీ ‘వలిమై’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్....
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసిన సినిమా ‘వలిమై’. హిందీ, తమిళ్, తెలుగు..