akilesh yadav

    అజంఘర్ ఆశీర్వదిస్తుంది :నామినేషన్ వేసిన అఖిలేష్ యాదవ్

    April 18, 2019 / 09:58 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని అజంఘర్ లోక్ సభ స్థానానికి ఎస్పీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గురువారం(ఏప్రిల్-18,2019)నామినేషన్ వేశారు. నామినేషన్ వేసే ముందు లక్నోలో అఖిలేష్ రోడ్ షో నిర్వహించారు.పెద్ద ఎత్తున ఎస్పీ కార్యకర్తలు,అభిమానులు రోడ్ ష�

    అఖిలేష్ వదిలేస్తాడుగా! : మాయావతికి బీజేపీ మద్దతు

    April 8, 2019 / 12:02 PM IST

    ఎస్పీ-బీఎస్పీ కూటమిపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

    EVMలను బీజేపీ ట్యాంపరింగ్ చేయకపోతే…కూటమిదే విజయం

    April 7, 2019 / 02:30 PM IST

    ఈవీఎమ్ మిషన్ల ట్యాంపరిగింక్ కు బీజేపీ పాల్పడకపోతే ఉత్తరప్రదేశ్ లో మహాకూటమి ఘనవిజయం సాధిస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆదివారం(ఏప్రిల్-7,2019)షహరాన్ పూర్ జిల్లాలోని దేవ్‌ బంద్‌ లో బీఎస్పీ-ఎస్పీ-ఆర్‌ఎల�

    నాటకాల రోజుకి హ్యాపీ డే : మోడీ మిషన్ శక్తి ప్రకటనపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

    March 27, 2019 / 09:58 AM IST

    మిషన్ శక్తి ఆపరేషన్ విజయవంతమైందంటూ బుధవారం(మార్చి-27,2019)ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సహా తృణముల్, ఎస్పీ పలు రాజకీయ పార్టీలు స్పందించాయి.ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రధాని ఇటువంటి ప్రకటన చేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక�

    అయోమయం సృష్టించొద్దు… కాంగ్రెస్ 7సీట్ల ఆఫర్ పై మాయా ఫైర్

    March 18, 2019 / 10:38 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో తాము పోటీ చేయడం లేదని, ఆ ఏడు స్థానాలను బీఎస్పీ-ఎస్పీ కూటమికి వదిలిపెడుతున్నట్లు ఆదివారం(మార్చి-17,2019) కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.ఎస్పీ-బీఎస్పీ ప్రముఖులు అఖిలేష�

    అందరినీ గెలికేశాడు : మోడీ ట్వీట్లకు…విపక్షాలు మోత మోగించాయి

    March 13, 2019 / 12:11 PM IST

    ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు సహకరించాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని రాజకీయ, క్రీడా,మీడియా, వ్యాపార, బాలీవుడ్ సహా పలు రంగాలకు చెందిన చెందిన ప్రముఖుల పేర్లను ట్�

    కవలల హత్య : యూపీ, మధ్యప్రదేశ్‌లో హై టెన్షన్

    February 24, 2019 / 12:17 PM IST

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కవలల దారుణ హత్యపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముక్కు పచ్చలారని కవలలు విగతజీవులుగా కనిపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చ

    పరిస్థితి వేరేలా ఉంటుంది : ఎస్పీ-బీఎస్పీ పోటీచేసే స్థానాలివే

    February 21, 2019 / 12:55 PM IST

    2019 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఎస్పీ-బీఎస్పీలు గురువారం(ఫిబ్రవరి-21-2019) ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీ చేయబోతున్నారనే దానిపై క్లారిటీ ఇచ్చాయి.  మొత్తం 80 లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో 38 స్థానాల్లో బీఎస్�

    రాహుల్,అఖిలేష్ లు భార‌త ఇంజనీర్ల‌ను అవ‌మానించారు

    February 19, 2019 / 11:48 AM IST

    కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ లు భార‌త ఇంజనీర్ల‌ను అవ‌మానించార‌న్నారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ. దేశంలో మొట్ట‌మొద‌టి సెమీ హైస్పీడ్ రైలు వందే భార‌త్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు చేయ‌డం

    మళ్లీ మోడీయే ప్రధాని..కాక రేపుతున్న ములాయం కామెంట్స్

    February 13, 2019 / 03:22 PM IST

    ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించి విపక్షాలకు షాక్ ఇచ్చారు సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్. బుధవారం(ఫిబ్రవరి-13,2019) పార్లమెంట్ వేదికగా మోడీని పొగడ్తలతో ముంచెత్తారు ములాయం. మోడీ పాలన బాగుందన్నారు.దేశ ప్రజలు మరోసారి మోడీ�

10TV Telugu News