Home » Akshardham Express
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు పేరు మార్చింది. అహ్మదాబాద్-ఢిల్లీ మధ్య నడిచే సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు పేరును అక్షరధామ్ ఎక్స్ ప్రెస్ గా మార్చింది.