Al Jazeera

    Al Jazeera : ఇజ్రాయెల్ దాడిలో అల్ జజీరా సిబ్బందికి చెందిన 19మంది కుటుంబసభ్యుల మృతి

    November 1, 2023 / 11:43 AM IST

    గాజా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అల్ జజీరా సిబ్బంది కుటుంబానికి చెందిన 19 మంది మరణించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన వైమానిక దాడిలో తమ సిబ్బంది తండ్రి, ఇద్దరు సోదరీమణులు, 8మంది మేనల్లుళ్లు, మేనకోడళ్లు, అతని సోదరుడు, సోదరు�

    Shireen Abu Akleh: ఇజ్రాయెల్ కాల్పుల్లో రిపోర్టర్ మృతి

    May 11, 2022 / 04:32 PM IST

    ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులోని జెనిన్ పట్టణంలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో అల్ జజీరా ఛానెల్‌కు చెందిన మహిళా జర్నలిస్టు మృతి చెందారు. బుధవారం ఉదయం షిరీన్ అబు అఖ్లే అనే మహిళా జర్నలిస్టు స్థానికంగా జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులను �

10TV Telugu News