తెలంగాణ వ్యాప్తంగా మద్యం వినియోగం, మద్యపానం సేవించే వారి సంఖ్య వంటి ఇతర గణాంకాలు గతంలోకంటే భారీగా పెరిగినట్లు ఇటీవల ప్రకటించిన ఓ నివేదికలో వెల్లడైంది
బీరు సీసాలతో, కర్రలతో దాడి చేసుకున్నారు. పర్మిట్ రూం నుంచి బయటకు వచ్చి వైన్స్ ముందు రోడ్డుపై వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి.