Home » All Arrangements
12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించారు. 1.4 లక్షల ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహణలో ఉన్నారు. పోలింగ్ భద్రత కోసం సుమారు లక్ష మంది భద్రతా సిబ్బందిని నియమించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వతేదీన జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. వలస ఓటరు మహాశయులను పోలింగ్ సందర్భంగా వారి వారి స్వగ్రామాలకు తీసుకువచ్చి, తమకు ఓటేశాల చూసేందుకు వివిధ పక్షాల అ�
ఈనెల 9న గణేష్ నిమజ్జనాలు భారీగా జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఐదో తేదీనే ఏర్పాట్లు చేయడం లేదంటూ మాట్లాడటం సరికాదన్నారు. ఈనెల 9కి ఇంకా సమయం ఉందని ఆ టైమ్ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు. గణేశ్ నిమజ్జనానికి రాష్ట్ర �
పోతురాజుల ఆటపాటలతో పాటు...అమ్మవారి రంగం వరకు అన్నీ ఘనంగానే జరుగుతాయి. రేపు జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం రోజుల ముందునుంచే భద్రతపై రివ్యూ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 861 పరీక్ష కేంద్రాలలో 5లక్షల 9 వేల 275 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 2లక్షల 58వేల98మంది బాలురు, 2లక్షల 51వేల177 మంది బాలికలు పదో తరగతి పరీక్ష రాయనున్నారు.
జాతరలో తీసుకోవాల్సిన చర్యలు ఏర్పాట్లపై సీఎస్, డీజీపీ దిశానిర్దేశం చేశారు. రెండేళ్లకోసారి జరిగే జాతరలో ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి రేపు పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్లో గులాబీ పండుగ గుబాలించబోతుంది. ఉదయం 11.30 గంటలకు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో జరిగే ఈ సమావేశానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ఉత్సవ వేడుక ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా సోమవారం జరిగే ప్లీనరీ కోసం చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.