-
Home » All Arrangements
All Arrangements
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం.. బరిలో 2,290 మంది అభ్యర్ధులు
12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించారు. 1.4 లక్షల ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహణలో ఉన్నారు. పోలింగ్ భద్రత కోసం సుమారు లక్ష మంది భద్రతా సిబ్బందిని నియమించారు.
వలస ఓటర్లపై రాజకీయ పార్టీల దృష్టి...ఇతర రాష్ట్రాల నుంచి పోలింగుకు తీసుకువచ్చేందుకు అభ్యర్థుల యత్నాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వతేదీన జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. వలస ఓటరు మహాశయులను పోలింగ్ సందర్భంగా వారి వారి స్వగ్రామాలకు తీసుకువచ్చి, తమకు ఓటేశాల చూసేందుకు వివిధ పక్షాల అ�
Minister Talasani Srinivas : ఈ నెల 9న గణేష్ నిమజ్జనాలు..ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు : మంత్రి తలసాని
ఈనెల 9న గణేష్ నిమజ్జనాలు భారీగా జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఐదో తేదీనే ఏర్పాట్లు చేయడం లేదంటూ మాట్లాడటం సరికాదన్నారు. ఈనెల 9కి ఇంకా సమయం ఉందని ఆ టైమ్ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు. గణేశ్ నిమజ్జనానికి రాష్ట్ర �
Lashkar Bonalu : సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం
పోతురాజుల ఆటపాటలతో పాటు...అమ్మవారి రంగం వరకు అన్నీ ఘనంగానే జరుగుతాయి. రేపు జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం రోజుల ముందునుంచే భద్రతపై రివ్యూ చేశారు.
10th Exams : నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్..ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 861 పరీక్ష కేంద్రాలలో 5లక్షల 9 వేల 275 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 2లక్షల 58వేల98మంది బాలురు, 2లక్షల 51వేల177 మంది బాలికలు పదో తరగతి పరీక్ష రాయనున్నారు.
Medaram Jatara : మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. కోటి మందికి పైగా భక్తులు హాజరయ్యే ఛాన్స్
జాతరలో తీసుకోవాల్సిన చర్యలు ఏర్పాట్లపై సీఎస్, డీజీపీ దిశానిర్దేశం చేశారు. రెండేళ్లకోసారి జరిగే జాతరలో ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Badwel : బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి రేపు పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
Huzurabad By-Election : రేపే హుజూరాబాద్ బైపోల్.. డిసైడర్లు మహిళా ఓటర్లే
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
TRS Plenary : టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం..పాసులు ఉంటేనే అనుమతి
హైదరాబాద్లో గులాబీ పండుగ గుబాలించబోతుంది. ఉదయం 11.30 గంటలకు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో జరిగే ఈ సమావేశానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
TRS Plenary : టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకలకు ముస్తాబవుతోన్న భాగ్యనగరం..ఫ్లెక్సీలు, భారీ బ్యానర్ల ఏర్పాటు
టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ఉత్సవ వేడుక ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా సోమవారం జరిగే ప్లీనరీ కోసం చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.