Home » All India Congress Committee
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 11 లక్షల బోగస్ ఓట్లను తొలగించింది....
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం రాత్రి తన సొంత లోక్సభ నియోజకవర్గమైన వయానాడ్ కు బయలుదేరారు. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై లోక్సభ ఎంపీగా సస్పెండైన రాహుల్ గాంధీ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ తర�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని 238 ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ జగురుతున్న వేళ గాంధీభవన్ దగ్గర మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వీరంగం సృష్టించారు.
గతంలో లాగానే ఫలితాలపై మరోక సమీక్ష కమిటీని సోనియా ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. గత సంవత్సరం మేలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుపై వేసిన కమిటీ...
ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) మీటింగ్ జరుగనుంది. ఏఐసీసీ (AICC) ఆఫీసులో జరిగే ఈ సమావేశంలో...
Priyanka Gandhi: కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ పరుగులు పెట్టారు. అస్సాంలో మంగళవారం బహిరంగ సభకు హాజరుకావాల్సి ఉండగా కాస్త ఆలస్యమైంది. ఆ సమయాన్ని కవర్ చేసేందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు. చుట్టూ బాడీగార్డులతో డార్క్ మెరూన్ శారీలో మట్టిలో పరుగులు పెడుతూ
వర్కింగ్ కమిటీలోనూ.. కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ కాంగ్రెస్ నాయకత్వం భారీగా మార్పులు చేసింది. రాహుల్ విధేయులందరికీ కీలక పదవులను అప్పగించింది. రానున్న కాలంలో రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు బాటలు వేసింది. పాత తరానికి ఉద్వాసన పలికింద�