Home » all party meeting
ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవాళ(ఫిబ్రవరి-16,2019) ఉదయం 11గంటలకు ప్రారంభమైన అఖిలపక్ష సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, హోంశాఖ కార్యదర్శి
అమరావతి : తమిళనాడు రాజకీయ పార్టీలను చూసి ఏపీలోని రాజకీయ పార్టీలు సిగ్గు పడాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమిళనాడులో రాజకీయ పార్టీల మధ్య మనకన్నా ఎక్కువ గొడవలు ఉన్నాయని, అయినా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం వస్తే అన్ని పార్టీలు ఏకమవుతాయన�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జనవరి 30న ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్లు లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ తెలిపారు. జనవరి 31న