ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ హిందూ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కోర్టుల నుంచి ఈ డిమాండ్కు పలుమార్లు వచ్చింది. సెప్టెంబరు 2021లో ఇదే అలహాబాద్ హైకోర్టు, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి, చట్టం చేయాలని సూచించింది. అంతకుముందు 2017ల�
యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ పై ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్లు చేశారు. జూన్ 10 ఆందోళనలకు కారణమైన జావేద్ అహ్మద్ ఇల్లు పడగొట్టించడంపై విమర్శలు గుప్పించారు.
మసీదులపై లౌడ్ స్పీకర్ల విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
ఒక మేజర్ అమ్మాయితో పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది నేరం కాదని తెలిపింది. అయితే, ఈ చర్యను భారతీయ సమాజంలో అనైతిక చర్యగా పరిగణిస్తారని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
త్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోని కాశీవిశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపీ మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేస్తున్న సర్వేపై అలహాబాద్ హైకోర్టు
పోలీస్ డిపార్టుమెంటులో పనిచేస్తూ గడ్డం పెంచుకోవడం అనేది రాజ్యంగం కల్పించిన హక్కు కాదని అలహాబాద్ హైకోర్టు పరిధిలోని లక్నో బెంచ్ స్పష్టంచేసింది.
UP : Nobody can interfere in life of two adults : మతాంతర వివాహాలపై (లవ్ జీహాద్) నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అలహాబాద్ హైకోర్టు ఓ కేసు తీర్పు విషయంలో కీలక తీర్పును వెలువరించింది. మేజర్లైన యువతీయువకులు ప్రేమించి పెళ్లి చ