Home » Alliances
పొత్తులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో గత కొంతకాలం నుంచి ఎన్నికల వేడి మొదలైంది. పొత్తులపై కూడా చర్చలు అంతర్గతంగా జరుగుతున్నాయి. టీడీపీ మహానాడులో చంద్రబాబు మ్యానిఫెస్టో ప్రకటనతో ఎన్నికల వేడి మరింత పెరిగింది టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో కేంద్�
2004 నుంచి 2014 వరకు భావసారుప్యం కలిగిన పార్టీతో కలిసి దేశానికి ఏవిధంగా సేవ చేశామో.. అదే తరహాలో మరోసారి అలాంటి పార్టీలతో కలిసి ప్రజావ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఖర్గే అన్నారు. ఢిల్లీలో ఉన్నది పేదల వ్యతిరేక ప్రభుత్వమని, అది ఆ పార
కొండగట్టు ఆంజనేస్వామికి ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం రథం ‘వారాహి’కి ప్రత్యేక పూజలు చేసి రథాన్ని ప్రారంభించారు.అనంతరం ఎన్నికల్లో పొత్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పొత్తులపై జనసేన నేతలు చేస్తోన్న కామెంట్లపై జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం స్పందించింది. జనసేన-బీజేపీ పొత్తుపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరంలేదని క్లారిటీ ఇచ్చింది.
వైసీపీ ఇలాంటి డైవర్షన్ రాజకీయాలే చేస్తుందని విమర్శించారు. తన బలహీనతను అధిగమించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక వైసీపీ ఉండదని జగన్ భయం పడుతున్నారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు అన్నారు. సమయం వచ్చినప్పుడు పొత్తులపై మాట్లాడతానని చెప్పారు. వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు.
భట్టి విక్రమార్క పాదయాత్రలో ఆయన మెడలో ఉన్న టీడీపీ, కమ్యూనిస్టు కండువాల గురించి చర్చ జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో పొత్తులపై హాట్ హాట్ చర్చ సాగుతోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి స్టార్ట్ అయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో వివిధ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే అవినీతి రహిత పార్టీగా ప్రకటించిన కమల
శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ(ఫిబ్రవరి-21,2020)తన కుమారుడు ఆదిత్యతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. అయితే కొన్నిరోజులుగా మహాప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్,ఎన్సీపీలతో శివసేనకు….ఎన్ పీఆర్,ఎన్ఆర్