allotted

    IPS Officers : తెలంగాణకు మరో ఐదుగురు కొత్త ఐపీఎస్‌లు

    June 10, 2022 / 09:18 PM IST

    తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడిన ఐదుగురు ఐపీఎస్‌ అధికారుల్లో అవినాశ్‌ కుమార్‌(బీహార్), కాజల్‌(ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌), కంకణాల రాహూల్‌రెడ్డి(తెలంగాణ‌), శివం ఉపాధ్యాయ(అసోం), సరుకొంటి శేషాద్రిణి రెడ్డి(తెలంగాణ‌) ఉన్నారు.

    ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, భూమి కేటాయించిన కేంద్రం

    October 10, 2020 / 06:46 AM IST

    TRS party office in Delhi : త్వరలోనే ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ఏర్పాటు కానుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌కు భూమి కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. త్వరలో శంకుస్థాపన చేసేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. వీ

    ఓట్లు మహిళలవి..సీట్లు మాత్రం పురుషులకే 

    April 8, 2019 / 04:49 AM IST

    అమరావతి : మహిళా సాధికారత అంటే గప్పాలు కొట్టే నాయకులు ఎన్నికల్లో సీట్లు ఇచ్చే విషయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను పాటిస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి. మహిళా రిజర్వే

    తమిళనాడులో ఈక్వాలిటీ : సగం సీట్లు మహిళలకే కేటాయించిన ఎన్డీకే

    April 1, 2019 / 10:45 AM IST

    తమిళనాడు : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా మహిళలు పోరాడుతునే ఉన్నారు. ఈ క్రమంలో తమిళనాడులో ఓ పార్టీ మహిళలకు 50 శాతం సీట్లు ఇచ్చి తాము మహిళలకు చట్టసభల్లో స్థానం కల్పిస్తామని నిరూపించింది.  అదే నామ్ తమిళర్ కట్చి.   గ�

10TV Telugu News