Home » alluri sitaramaraju district
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు రూ. 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లు ఏపీ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది.
అరకులోయలో కార్మిక సంఘం నేతలతో ఐటీడీపీ పీవో చర్చలు జరిపారు. రెండు డిమాండ్లుకు ఓకే తెలుపగా.. మిగిలిన వాటిని మార్చిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని
డబ్బు కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే చంపిన భార్య కథ బయటపడింది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా తండ్రితో కలిసి భార్యే హత్యకు పాల్పడిందని పోలీసులు తేల్చారు.