-
Home » alocohol
alocohol
Sanitizers : శానిటైజర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు..
శానిటైజర్ వాడకంతో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా లేకపోలేదు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ శానిటైజర్ల వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకుండా పాటించడం అత్యంత అవసరం అంటున్నారు.
Booze Party : కోవిడ్ సెంటర్లో దారుణం.. మందుపార్టీ చేసుకున్న సిబ్బంది
దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబై మహా నగరంలోనూ కరోనా కోరలు చాచింది. మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో.. ప్రభుత్వంతో పాటు నగరవాసుల్లో భయాందోళన నెలకొంది. కరోన
నాటుసారా అనుకుని శానిటైజర్ తాగారు, పరిస్థితి విషమం, అనంతలో దారుణం
drink sanitizer: అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. నాటుసారా అనుకుని ఇద్దరు వ్యక్తులు శానిటైజర్ తాగేశారు. దీంతో వారు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి వి�
ఏపీలో మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్, ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చుకోవడానికి హైకోర్టు పర్మిషన్
ఏపీలో మందుబాబులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం తీసుకురావడానికి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఒక వ్యక్తి మూడు బాటిళ్లు మాత్రమే తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తెచ్చుకునేంద
బీర్ వద్దు విస్కీ ముద్దు, మందుబాబుల అలవాట్లను మార్చేసిన కరోనా
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులే తెచ్చింది. లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. మాస్కులు వేసుకుంటున్నారు, భౌతిక దూరం పాటిస్తున్నారు. తరుచుగా చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. వ్యక్తిగత �
ఎంత కష్టమొచ్చింది, మందు దొరక్క శానిటైజర్ తాగాడు
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమల్లో ఉండి నెల రోజులు దాటింది. నెల రోజులుగా మందు దొరక్కపోవడంతో మద్యానికి బానిసైన వాళ్లు అల్లాడిపోతున్నారు. కొందరు మందు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్�
లాక్ డౌన్ వేళ ఆర్ఎంపీ ఇంట్లో భారీగా మద్యం బాటిళ్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఆర్ఎంపీ బాగోతం బట్టబయలైంది. ఓ కేసు విషయంలో పోలీసులు అతడి ఇంట్లో సోదాల కోసం వెళితే మరో ఘోరం వెలుగు చూసింది. మూడో కంటికి
మందుబాబులకు మరో షాక్ ఇచ్చిన సీఎం కేసీఆర్
తెలంగాణలో మద్యం దొరక్క పిచ్చెక్కిపోతున్న మందుబాబులకు మరోసారి నిరాశే ఎదురైంది. మద్యం ప్రియులకు సీఎం కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు. వారి ఆశలపై నీళ్లు చల్లారు. లాక్
ప్లీజ్, ఒక గంటైనా మద్యం షాపులు తెరవండి, సీఎం కేసీఆర్ కు మందుబాబుల రిక్వెస్ట్
తెలంగాణలో వైన్స్ షాపులు ఓపెన్ చేస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగిన ప్రచారంతో మందుబాబులు వైన్స్ షాపులు ముందు బారులు తీరారు. ఆదివారం(మార్చి