Home » Alwar district
ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య ఘటన మరవకముందే అదేతరహా ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
కచోరి తినాలనిపించి రైలు ఆపేసాడు డ్రైవర్..సొంత కారు అనుకున్నాడోలేదా షేర్ ఆటో అనుకున్నాడేమో కచోరీ కోసం రైలు ఆపేసిన డ్రైవర్ పై అధికారులు సీరియస్ అయ్యారు.