Home » Amalapuram Violence
అంబేద్కర్ పేరుని అనవసరంగా రాజకీయం చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఒకే పార్టీలో రెండు వర్గాల మధ్య గొడవను.. కుల ఘర్షణగా మార్చారని ఆరోపించారు.
కోనసీమలోని 8 మండలాల్లో మరో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.
అమలాపురంలో అల్లర్లను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి కేసులు పెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటిదాకా 46 మందిపై(Konaseema Violence)
జనసేన, టీడీపీ కుట్రలో భాగంగానే కోనసీమలో అల్లర్లు జరిగాయన్నారు. ఏపీలో శ్రీలంక లాంటి పరిస్థితి వస్తుందని చెప్పినప్పుడే అర్థమైందన్నారు.