Home » Amanchi
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, సామినేని ఉదయభాను ఫైర్ అయ్యారు. పవన్ ని ప్రజలు జోకర్ గా చూస్తున్నారని చెప్పారు.
టీడీపీ తీసుకొచ్చిన పసుపు-కుంకుమ అపవిత్రంగా వ్యాఖ్యానించారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. టీడీపీకి రాజీనామా చేసి.. జగన్ తో భేటీ అయ్యారు ఆయన. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ 10 సంవత్సరాల రాజధానిగా ఉందని.. చంద్రబాబు ఎందుకు పారిపో�