Home » Amaravati AP Capital News
"సాంకేతికత గురించి మాట్లాడుతూ చంద్రబాబు నన్ను పొగిడారు.. కానీ, రహస్యం ఏమిటంటే నేను చంద్రబాబును ఫాలో అయ్యాను" అని మోదీ చెప్పారు.
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పోరాటం సాగిస్తున్న రైతులు తాత్కాలికంగా తమ ఆందోళన విరమించారు.
వికేంద్రీకరణపై అధ్యయనం చేయాల్సి ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అభివద్ధి వికేంద్రీకరణ కోసమే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.