Home » amaravati buildings
కొంతకాలంగా నీటిలోనే నానుతూ ఉన్నాయి. వాటి పటిష్టతను పర్యవేక్షించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చెన్నై ఐఐటీ బృందానికి అప్పగించింది. ఆ పునాదులను పరిశీలించేందుకు చెన్నై ఐఐటీ నిపుణులు బోటులో వెళ్లాల్సి వచ్చింది.
అమరావతిని స్మశానం అన్న వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు అక్కడి భూములను ఎకరా రూ.10కోట్లకు ఎలా అమ్ముతుంది? ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అద్దెకు ఇస్తారా?
రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణం కోసం ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలోని భూములను విక్రయించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతిలోని భవనాలను..