Home » amaravati capital jac
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. చెల్లిని పంపించావు, తల్లిని పంపించావు మేము ఎక్కడికి వెళ్లాలి అంటూ అమరావతి రాజధాని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం బంద్ పాటిస్తున్నారు. గ్రామస్తులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ అమరావతి జేఏసీ ఫిబ్రవరి 22న బంద్కు పిలుపునిచ్చింది. దీంతో 29 గ్రామాల రైతులు బంద్ నిర్వహిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని �