Home » Amaravati Villages
అమరావతి ప్రాంత రైతుల ఆందోళన 18వ రోజుకు చేరుకుంది. రోజురోజుకు రైతుల ఉద్యమం ఉధృతమవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2020, జనవరి 04వ తేదీ శనివారం 29 గ్రామాల్లో బంద్ �
తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాజధాని రైతులకు అండగా.. ఇవాళ(01 జనవరి 2020) రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తన భార్య భువనేశ్వరితో కలిసి అమరావతి ప్రాంత పర్యటనకు సిద్ధమయ్యారు చంద్రబాబు. రైతులకు సంఘీభావంగా జనవరి 1న రైతుల మధ్య ఉండాలని..