-
Home » Amarnath
Amarnath
Minister Amarnath : పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో సైడ్ హిరో, చంద్రబాబు విలన్ : మంత్రి అమర్నాథ్
గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో అనేక MOUలు చేసుకున్నామని తెలిపారు. 13 లక్షల పెట్టుబడులు, 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగ ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు.
Vizag Steel Plant: అలాగైతే బిడ్డింగ్లో ఎలా పాల్గొంటారు?: బీఆర్ఎస్ కి ఏపీ మంత్రి అమర్నాథ్, సలహాదారు సజ్జల సూటి ప్రశ్న
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయ రగడ కొనసాగుతోంది.
Amarnath: ఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి
ఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి
famous Temples : ఆ దేవాలయాలను దర్శంచుకోవటం అంత సులభం కాదు..
దేవ భూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్ మాత్రమే కాదు...దర్శించుకోవడానికి కష్టతరమైన ఆలయాలు మరికొన్ని ఉన్నాయి. అక్కడ కొలువై ఉన్న భగవంతుడి దర్శనం అంత సులభతరమేమీ కాదు. ఆ దేవుళ్ల దర్శనభాగ్యం దొరకాలంటే.. భక్తి ఒక్కటి మాత్రమే ఉంటే
Amarnath yatra: అమర్నాథ్ యాత్రకు వెళ్ళి అదృశ్యమైన ఏపీ యాత్రికుల వివరాలు
అమర్నాథ్ యాత్రకు వెళ్ళి ఇంతవరకు ఆచూకీ అందని పలువురు ఏపీ యాత్రికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వారిలో విజయవాడకు చెందిన వినోద్ అశోక్, రాజమహేంద్రవరానికి చెందిన గునిశెట్టి సుధా, తిరుపతికి చెందిన బి.మధు, గుంటూరుకు చెందిన మేదూర
Amarnath cloudburst: పదికి చేరిన అమర్నాథ్ మృతుల సంఖ్య.. స్పందించిన ప్రధాని
ఈ ప్రాంతంలో చిక్కుకున్న బాధితుల్ని రక్షించేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల (ఐటీబీపీ)తోపాటు ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలుసహా మొత్తం ఆరు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
Heavy Rain : అమర్ నాథ్ లో కుంభవృష్టి..ఐదుగురు మృతి
వరద తాకిడికి వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతమంది గల్లంతయ్యారో తెలియని పరిస్థితి నెలకొంది. కుంభవృష్టి సమయంలో అక్కడే దాదాపు 12 వేల మంది ఉన్నారు. సాయంత్రం 5.30 నుంచి బీభత్సంగా వర్షం కురుస్తోంది.
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు అనుకూలం: ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది
ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రంలో తీవ్రమైన అలజడి సృష్టిస్తోంది. ఈ అంశంపై గుడివాడ Ycp ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడుతూ..ఏపీకి మూడు రాజధానులు ఉంటే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖపట్నం ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ది జరగ
గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు : కాశ్మీర్ వస్తువులను నిషేధించాలి
ఢిల్లీ :కాశ్మీర్ పై మేఘాలయ గవర్నర్ తథాగథరాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో వీర మరణం పొందిన జవాన్లను స్మరించుకొని కాశ్మీరీ వస్తువులను నిషేధించాలని కోరారు. కాశ్మీరీలు తయారు చేసే వస్తువులను వాడొద్దని ట్విట్టర్ లో కామెంట్ చేశారు. అం