-
Home » Amarnath
Amarnath
Minister Amarnath : పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో సైడ్ హిరో, చంద్రబాబు విలన్ : మంత్రి అమర్నాథ్
July 9, 2023 / 01:27 PM ISTగ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో అనేక MOUలు చేసుకున్నామని తెలిపారు. 13 లక్షల పెట్టుబడులు, 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగ ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు.
Vizag Steel Plant: అలాగైతే బిడ్డింగ్లో ఎలా పాల్గొంటారు?: బీఆర్ఎస్ కి ఏపీ మంత్రి అమర్నాథ్, సలహాదారు సజ్జల సూటి ప్రశ్న
April 11, 2023 / 06:31 PM ISTకేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయ రగడ కొనసాగుతోంది.
Amarnath: ఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి
March 3, 2023 / 07:55 PM ISTఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి
famous Temples : ఆ దేవాలయాలను దర్శంచుకోవటం అంత సులభం కాదు..
October 21, 2022 / 12:07 PM ISTదేవ భూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్ మాత్రమే కాదు...దర్శించుకోవడానికి కష్టతరమైన ఆలయాలు మరికొన్ని ఉన్నాయి. అక్కడ కొలువై ఉన్న భగవంతుడి దర్శనం అంత సులభతరమేమీ కాదు. ఆ దేవుళ్ల దర్శనభాగ్యం దొరకాలంటే.. భక్తి…
Amarnath yatra: అమర్నాథ్ యాత్రకు వెళ్ళి అదృశ్యమైన ఏపీ యాత్రికుల వివరాలు
July 10, 2022 / 10:32 AM ISTఅమర్నాథ్ యాత్రకు వెళ్ళి ఇంతవరకు ఆచూకీ అందని పలువురు ఏపీ యాత్రికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వారిలో విజయవాడకు చెందిన వినోద్ అశోక్, రాజమహేంద్రవరానికి చెందిన గునిశెట్టి సుధా, తిరుపతికి చెందిన బి.మధు,…
Amarnath cloudburst: పదికి చేరిన అమర్నాథ్ మృతుల సంఖ్య.. స్పందించిన ప్రధాని
July 8, 2022 / 09:38 PM ISTఈ ప్రాంతంలో చిక్కుకున్న బాధితుల్ని రక్షించేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల (ఐటీబీపీ)తోపాటు ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలుసహా మొత్తం ఆరు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
Heavy Rain : అమర్ నాథ్ లో కుంభవృష్టి..ఐదుగురు మృతి
July 8, 2022 / 08:05 PM ISTవరద తాకిడికి వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతమంది గల్లంతయ్యారో తెలియని పరిస్థితి నెలకొంది. కుంభవృష్టి సమయంలో అక్కడే దాదాపు 12 వేల మంది ఉన్నారు. సాయంత్రం 5.30 నుంచి బీభత్సంగా వర్షం కురుస్తోంది.
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు అనుకూలం: ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది
December 18, 2019 / 05:11 AM ISTఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రంలో తీవ్రమైన అలజడి సృష్టిస్తోంది. ఈ అంశంపై గుడివాడ Ycp ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడుతూ..ఏపీకి మూడు రాజధానులు ఉంటే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా…
గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు : కాశ్మీర్ వస్తువులను నిషేధించాలి
February 20, 2019 / 08:23 AM ISTఢిల్లీ :కాశ్మీర్ పై మేఘాలయ గవర్నర్ తథాగథరాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో వీర మరణం పొందిన జవాన్లను స్మరించుకొని కాశ్మీరీ వస్తువులను నిషేధించాలని కోరారు. కాశ్మీరీలు తయారు చేసే వస్తువులను వాడొద్దని ట్విట్టర్…