Home » Amarnath Yatra 2023
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
అమర్నాథ్ యాత్ర చేసిన సాయి పల్లవి. ఈ యాత్ర తన సంకల్ప శక్తికి, ధైర్యానికి పరీక్ష పెట్టింది అంటూ పోస్ట్.
అమర్నాథ్ గుహకు ఎంతో ప్రత్యేకత.. అంతకు మించి విశిష్టత ఉందని చెబుతుంటారు. సుమారు ఐదు వేళ్ల చరిత్ర ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించారని పురాణాల కథనం..
భారత సైనికులు అమరనాథ్ యాత్రికులకు మూడంచెల అధునాతన భద్రత కల్పించారు. క్వాడ్కాప్టర్లు, నైట్ విజన్ పరికరాలు, యాంటీ డ్రోన్ బృందాలు, బాంబ్ స్క్వాడ్లతో యాత్రికులకు మూడు అంచెల భద్రతను కల్పించినట్లు ఇండియన్ ఆర్మీకి చెందిన బ్రిగేడియర్ అమన్దీ�
జమ్మూ నగరం నుంచి అమరనాథ్ యాత్ర మొదటి బ్యాచ్ శుక్రవారం ప్రారంభం అయింది.జమ్మూ నగరంలో శుక్రవారం ఉదయం అమరనాథ్ యాత్రికుల మొదటి బృందానికి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు....