Home » Ambati Rayudu Political entry
క్రికెట్ గ్రౌండ్ లో సత్తా చాటిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రజలతో మమేకవుతున్నాడు. గుంటూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నాడు.
టీమ్ఇండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
క్రికెటర్ అంబటి రాయుడు హైదరాబాద్లో పెరిగారు. అయితే, అతను పుట్టింది ఏపీలోని గుంటూరు జిల్లాలో. అందుకే అంబటి ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే అంబటి రాయుడుకు ఏపీలోని పలు పార్టీల నుంచి ఆహ్వానాలుసైతం అందాయట.